.

తేది 14-04-2010 న భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టరు అంబేద్కర్ మహాశయుల జయంతి సందర్భముగా నివాళులు.

బ్లాగును చూడండి
భారత దేశము పరపాలన నుండి విముక్తి చెందిననాడు దేశీయమైన చట్టాలు

చేయవలసి వచ్చింది. అప్పుడు పెద్దలు 'పరాశర మహర్షి ' వంశీయుడైన

డాక్టరు అంబేద్కర్ మహాశయులను అర్ధించారు.



ఈ సంధర్భములో " హిందువులకు వేదాలు కావలసినప్పుడు కులహీనుడైన

వ్యాసుడిని
ఆశ్రయించారు. మహాకావ్యము కావలసినప్పుడు అస్పృశ్యుడైన

వాల్మీకిని
కోరారు. ఇప్పుడు రాజ్యాంగము కావలసినప్పుడు నాకు

కబురంపారు "
అన్న అంబేద్కరు ప్రవచనము పాఠకలోకానికి ప్రత్యక్ష

ప్రమాణము.



--- ఈ సాధకుని నాన్నగారి " విజ్ఞాన భాస్కరము" లో 1984 న

సేకరించబడినది.

జై మారుతి ! జై జై మారుతి !!


.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి